Friday, April 8, 2011

ఢిల్లీ లో ఏం జరుగుతోంది ?

ఒకటి మాత్రం వాస్తవం . మే నెలలో అద్బుతాలు జరుగుతాయని అందరు ఆశలు పెట్టుకుంటున్నారు. కాని కేంద్రం రాష్ట్ర విభజనఫై ఇప్పట్లో తేల్చే పరిస్తితులు కనిపించడం లేదు. తెరా స విలీనం ఫై చర్చలు జరిగిన తరువాతే తెలంగాణా అంశం ఫై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.

No comments: